ఘనంగా శ్రీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ 77వ వర్ధంతి

మన భారత స్వాతంత్ర్య సమరవీరులలో అగ్రగణ్యుడు, అలుపెరుగని పోరాటంతో, ఓటమేరుగని వ్యక్తిత్వంతో, మాతృభూమి సేవకు తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప మహోన్నతమైన వ్యక్తి శ్రీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి 77వ వర్ధంతి సందర్భంగా వై.యస్.ఆర్.సి.పి జీవీఎంసీ 3వ వార్డ్ తరపున వారి స్మృతి కి ఘన నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో భీమిలి జీవీఎంసీ 3వ వార్డు వైఎస్ఆర్సిపి అధ్యక్షులు అల్లిపిల్లి నరసింగరావు గారు, మాజీ కౌన్సిలర్ కదిరి ఎల్లాజీ, వాసుపల్లి ఎల్లాజీరావు ,రాంభుక్త ప్రభాకర్ నాయుడు, బాకి రమణారెడ్డి, అనపర్తి సూర్యప్రకాశ్రావు,కొండ్రు.రామసురప్పడు, చెల్లూరి గౌరి నాయుడు,బోని సంజీవరావు ,వాడమొదల జగ్గారావు,జి. వి.రమణ,ఎం.శేషు, గేదెల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

https://ift.tt/8OeXKQh Uncategorized, ap, death anniversary, janasena, janaseva, mili, subhash chandra bose, TDP, ysrcp, సుభాష్ చంద్ర బోస్ https://ift.tt/S0YVkp4