చెత్త పన్ను అను పేరు పెట్టి ఖజానా నిప్పుకోవడానికి చూడటం చాలా దుర్మార్గమైన చర్య…

ఒక్క సేవకు రెండుసార్లు పన్ను ఎందుకు కట్టాలి. ప్రభుత్వం ప్రజల వద్ద నుండి చెత్త పన్ను కట్టించాలి అనే మొండి పట్టుదలతో వ్యవహరిస్తుంది. జనసేవ న్యూస్ (భీమునిపట్నం): నిజానికి మనం కట్టే ఇంటి పన్ను లోనే చెత్త పన్ను లేదా డ్రైనేజీ…

ప్రభుత్వం తరపున సివిల్ కేసులను వాదించుటకై సీనియర్ న్యాయవాది మరుపిళ్ల చిన్నయ్య పాత్రుడు నియామకం

భీమునిపట్నం లొ గల జూనియర్ సివిల్ జడ్జిల పరిధిలో ప్రభుత్వం తరపున సివిల్ కేసులను వాదించుటకై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆనందపురం మండలం పెద్దిపాలెం నకు చెందిన సీనియర్ న్యాయవాది మరుపిళ్ల చిన్నయ్య పాత్రుడుని 3 సంవత్సరాల కాలమునకు నియమించినారు. వీరు ఇదివరలో…

వాహనం ఢీకొని యువకునికి గాయాలు

జనసేవ న్యూస్ భీమునిపట్నం : టాటా ఏసీ వాహనం ఢీకొని ఒక యువకునికి తీవ్ర గాయాలయ్యాయి దీనికి సంబంధించి స్థానిక పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి పద్మనాభ మండలం రేవిడి,రౌతులపాలెం గ్రామానికి చెందిన పిన్నింటి రమేష్ (28) కిరాణా సరుకులు…

రాజదాని లేని రాష్ట్రమే.. ప్రభుత్వ లక్ష్యమా..!

— రాష్ట్ర ప్రభుత్వ తీరుపై స్పందించిన టిడిపి రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు జనసేవ న్యూస్ (భీమిలి పట్నం): జగన్ రెడ్డి పుణ్యామా అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజదాని లేకుండా చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, టెక్కలి నియోజకవర్గం పరిశీలకులు…

మాదకద్రవ్యాల సేవించడం వల్ల కలిగే అనర్ధాలపై డైట్ కళాశాల విద్యార్థులకు అవగాహన సదస్సు

జనసేవ న్యూస్ భీమునిపట్నం : విశాఖ సిటీ పోలీస్ కమిషనర్ మరియు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో జాయింట్ డైరెక్టర్ , విశాఖపట్నం జిల్లా వారి ఆదేశాల ననుసరించి భీమునిపట్నం పరిధిలో గల డైట్ కళాశాల నందు విద్యార్థులకు మాదకద్రవ్యాల సేవించడం వల్ల…

సి సి రోడ్డు కూలిపోయి నిర్వాసితులు ఇళ్ళలోకి వెళ్లలేని తరుణం

జనసేవ న్యూస్ తగరపువలస తగరపువలస జీవీఎంసీ పరిధి రెండో వార్డ్ లో 2002 సంవత్సరంలో వుడా నిధులతో ఎన్టీఆర్ కళ్యాణ మండపం నిర్మించడం జరిగింది. దానిని కూల్చివేసి కళ్యాణ మండపం స్తానే రైతు బజార్ నిర్మాణానికి నిధులు కేటాయించి ప్రారంభించడం జరిగింది.…

భారీ వర్షాలకు అవస్థలు పడుతున్న ప్రజలు..!

సహాయక చర్యలు వెంటనే చేపట్టాలని అధికారులకు టిడిపి రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు వినతి జనసేవ న్యూస్ : భీమునిపట్నం భీమిలి జోన్ లో గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రోడ్డుల మీదకు, నివాసా ప్రాంతాలకు నీరు చేరడంతో…

పాఠశాలలో జిల్లా విద్యాశాఖాధికారుల ఆకస్మిక తనిఖీలు –

జనసేన న్యూస్ : భీముని పట్టణం భీముని పట్టణం పాఠశాలలను జిల్లా విద్యాశాఖ అధికారిని ఎల్. చంద్రకళ ఆకస్మికంగా తనిఖీలు చేశారు. నగరంలోని గంటస్తంబం దరి 18 వ వార్డు జి వి యమ్ సి ఉన్నత పాఠశాల సందర్శన సమయంలో…

కాలం చెల్లిన మందులతో వికటించిన వైద్యం

దాకమర్రి లో గొర్రె మృతి – ఆందోళనలో పాడి రైతులు జనసేవ న్యూస్ : తగరపు వలస పశు వైద్యాధికారుల నిర్లక్ష్యం పాడి రైతుల పాలిట శాపమైంది. పాడి సంపదే జీవనాధారంగా బ్రతుకుతున్న రైతులను కష్టాలకు గురి చేస్తుంది. వివరాల్లోకి వెళ్తే…